మహీంద్ర సత్యం వద్ద విద్యార్ధుల నిరసన

ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తమకు ఏడాదికి రూ 3 లక్షల ప్యాకేజీ ఆఫర్ తో ఎంపిక చేశారని, మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కంపెనీ ప్రతినిధులు నలుగురి విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. తాము నిర్వహించే టెస్ట్ల్లో ఎంపికైన వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినట్లు బాధిత విద్యార్థులు వివరించారు. కంపెనీ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications