మహీంద్ర సత్యం వద్ద విద్యార్ధుల నిరసన

ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తమకు ఏడాదికి రూ 3 లక్షల ప్యాకేజీ ఆఫర్ తో ఎంపిక చేశారని, మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కంపెనీ ప్రతినిధులు నలుగురి విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. తాము నిర్వహించే టెస్ట్ల్లో ఎంపికైన వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినట్లు బాధిత విద్యార్థులు వివరించారు. కంపెనీ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications