నెల్లూరులో 16 మందికి జీవిత ఖైదు

ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయుకలను కాంగ్రెసు నాయకులు శంకరయ్య, శేఖర్, శీనయ్య, తదితురులు వెంటాడి గొడ్డళ్లతో, కొడవళ్లతో నరికి చంపారు. అప్పట్లో ఈ హత్య నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.
ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయుకలను కాంగ్రెసు నాయకులు శంకరయ్య, శేఖర్, శీనయ్య, తదితురులు వెంటాడి గొడ్డళ్లతో, కొడవళ్లతో నరికి చంపారు. అప్పట్లో ఈ హత్య నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.