రోశయ్యతో మాట్లాడి పరిష్కరిస్తా: చిదంబరం

స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ల సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని కూడా వారు చిదంబరాన్ని కోరారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చిదంబరం హామీ ఇచ్చినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications