ఆ హత్య చేసింది పోలీసు కానిస్టేబులే

ఈ నేపథ్యంలో వెంకట రమణ ఆ సొమ్ము ఇస్తానని నమ్మబలికి తోడల్లుడిని ఈ నెల పదో తేదీ ఉదయం సామర్లకోట రప్పించాడు. అప్పటి నుంచీ శ్రీరామచంద్రరావు ఆచూకీ తెలియరాలేదు. శ్రీరామచంద్రరావు ఆదశ్యమైనట్టు వెంకట రమణ ఈ నెల 12న సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తను మరిది వెంకట రమణ జగ్గంపేట నుంచి సామర్లకోట రప్పించి మాయం చేశాడని, హత్య చేసి ఉండవచ్చని, ఈ నెల 13న శ్రీరామచంద్రరావు భార్య గీత సామర్లకోట పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.
దీంతో సీఐ కె.విజయ్ శేఖర్ కానిస్టేబుల్ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తోడల్లుడిని తానే హత్య చేసినట్టు రమణ సోమవారం రాత్రి అంగీకరించాడు. మృతదేహాన్ని స్థానిక సుధ ఫ్యాక్టరీ వెనుక పొలాల్లో పూడ్చినట్టు తెలిపాడు. అతడికి సహకరించినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, నిందితుడు తానొక్కడినే ఈ నేరం చేసినట్టు చెప్తున్నాడు. ఎస్పీ వై.నాగిరెడ్డి, మండల మేజిస్ట్రేట్ల సమక్షంలో మృతదేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీయనున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications