బోరు బావిలో పడి బాలుడు మృతి

భోపాల్ నుంచి 350 కి.మీ. దూరంలో ఉన్న రత్లామ్ జిల్లా మాల్వాస గ్రామంలో సూరజ్ అనే ఈ బాలుడు మంగళవారం సాయంత్రం ఆటలాడుతున్న సమయంలో తెరచిఉన్న బోరుబావిలో పడిపోయాడు. అయితే ఈ బావి మూతను సూరజ్ తండ్రి వీరేంద్ర రాథోడ్ సోమవారం రాత్రి తొలగించిన ట్లు సమాచారం.
బుధవారం రాత్రి 9:30 వరకు సహాయక దళం పిలుపుకు స్పందించిన సూరజ్ అటుపై జవాబివ్వలేదు. జిల్లా కలెక్టర్ మహేంద్ర గ్యానీ విలేకర్లతో మాట్లాడుతూ 'సూరజ్ను రక్షించటానికి శాయశక్తులా ప్రయత్నించాం. ఆక్సిజన్ను సైతం బావిలోకి పంప్ చేశాం. బోరుబావి చుట్టూ ఉన్న నేలను తవ్విన ప్రతిసారీ మట్టి లోపలికి పడిపోతుండటంతో సైన్యం సహాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.' అని అన్నారు. కాని సైనికులు సైతం ఈ సమస్య వల్ల త్వరగా పని చేయలేకపోయారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications