అమెరికాలో హైదరాబాద్ యువకుడి హత్య

అయితే ఓక్లహామా నగరంలోని ఒక గ్రాసరీ స్టోర్లో ఉద్యోగం ఉన్నట్టు తెలుసుకొని మూడు రోజుల క్రితం ప్రశాంత్ ఓక్లహామాకి వెళ్లాడు. ఈ గ్రాసరీ స్టోర్లో శనివారమే అతినికి ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరిన మరునాడే ఈ దుర్ఘటన జరిగింది. గ్రాసరీ స్టోర్లో ఆ సమయాన ప్రశాంత్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తున్నది. స్టోర్కి సంబంధించిన వ్యక్తులు బయటకు వెళ్లడంతో ప్రశాంత్ క్యాష్ కౌంటర్ చూస్తున్నాడు. ఆ సమయంలో కొందరు నల్లజాతి యువకులు వచ్చి కౌంటర్లో ఉన్న డబ్బు దోచుకుపోవడం కోసమే ప్రశాంత్పై కాల్పులు జరిపినట్టు ఓక్లహామా సిటీ పోలీసు వర్గాలను బట్టి తెలుస్తున్నది. ఆఫీసర్ లాసన్ (డిటెక్టివ్) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన జరిగిన వెంటనే ప్రశాంత్ సహచరులకు విషయం తెలిసి హైదరాబాద్లోని ప్రశాంత్ తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలియజేశారు. ప్రశాంత్ తండ్రి రాజయ్య గోయినాక హైదరాబాద్లో వైద్యశాఖ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. తండ్రి రాజయ్య కోరిక మేరకు ప్రశాంత్ మృతదేహాన్ని ఓక్లహామా నుంచి హైదరాబాద్కు తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్లు తానా నాయకుడు ప్రసాద్ తోటకూర తెలియజేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications