వైయస్ ఫ్యామిలియే కావడం బాధాకరం: విహెచ్
రైతులకు తెలియకుండా వారి భూములను లీజుకు తీసుకున్న వ్యవహారానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తెస్తానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, March 24, 2010, 13:44 [IST]