హైదరాబాదులో సమైక్యాంధ్ర కార్యాలయం
శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికను రూపొందించి ముసాయిదాను ప్రజల్లో ముందు చర్చకు పెట్టాలని తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు అనుకుంటున్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికను శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తారు. రాష్ట్రం కలిసే ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
తెలుగుదేశం సీమాంధ్ర సమైక్యాంధ్ర హైదరాబాద్ శ్రీకృష్ణ కమిటీ telugudesam seemandhra united andhra hyderabad srikrishna committee
Story first published: Friday, March 26, 2010, 14:04 [IST]