హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడుపై భగ్గుమన్న వెంకటరామిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkatarami Reddy
హైదరాబాద్: రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రికపై ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకటరామిరెడ్డి భగ్గుమన్నారు. దారిన పోయే దానయ్యలు ఏవో చెప్తే ఆధారాలు లేకుండా రాస్తారా, ఇదేనా జర్నలిజం అని ఆయన ప్రశ్నించారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అంతకు ముందు ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేశారు.

ఇంటర్వ్యూ మార్కుల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. రాత పరీక్షల మార్కులకు, ఇంటర్వ్యూ మార్కులకు మధ్య తేడాలు ఉండడం సహజమని, ఈ విషయంలో బిసిలకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. సెప్టెంబర్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మెయిన్స్ పరీక్ష జనవరిలవో జరుగుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X