హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 9వ తేదీన ప్రారంభమవుతుంది. దివంగత నేత, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి ఆయన ఈ యాత్ర తలపెట్టారు. ఈ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభమవుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ఎక్కడెక్కడ పర్యటిస్తారనే కార్యక్రమం ఖరారైంది. జిల్లాలో ఆయన రెండున్నర రోజుల పాటు పర్యటిస్తారు. మొత్తం 37 గ్రామాలను సందర్సించి మరణించినవారి కుటుంబాల సభ్యులను పలకరిస్తారు. జగన్ ఓదార్పు యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 9వ తేదీ నుంచి ఆయన పర్యటన జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X