హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటివి కిరాయి నివేదికలు: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కిరాయి మనుషులతోనూ కన్సల్టెంట్ కంపెనీలతోనూ నివేదికలు తయారు చేయించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు. లగడపాటి వ్యవహారం గురివింద గింజ తరహాలో ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కాంగ్రెసులో డి. శ్రీనివాస్ మాట్లాడేదానికి, లగడపాటి మాట్లాడేదానికి పొంతన లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ గడువు దగ్గర పడుతున్నకొద్దీ లగడపాటికి మతి భ్రమిస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఇంత వరకు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఆయన అన్నారు. కమిటీకి నివేదికల గడువు పెంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X