వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదు: రోశయ్య
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున నివేదిక సమర్పించే విషయంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి), పార్టీ అధిష్టానం చూసుకుంటాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల సమర్పణకు ఇచ్చిన గడువును పొడగించాలని కోరుతారా, లేదా అనేది కూడా అవే చూసుకుంటాయని ఆయన అన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని రోశయ్య చెబుతున్నప్పటికీ మొయిలీతో ప్రధానంగా ఆ విషయంపైనే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
రోశయ్య వీరప్ప మొయిలీ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ కాంగ్రెసు rosaiah veerappa moily congress new delhi srikrishna committee
Story first published: Thursday, April 8, 2010, 14:49 [IST]