ప్రమాదం నుంచి తప్పించుకున్న జగన్
మెదక్ జిల్లా ఝరాసంగంలో జగన్ జిల్లా పరిషత్ మాజీ చెర్ పర్సన్ సునీతా పాటిల్ కూతురు గీతాంజలి వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా ఆయనను అభిమానులు చుట్టుముట్టారు.
Story first published: Thursday, April 8, 2010, 14:36 [IST]