రాజీనామాకు సిద్ధపడిన చిదంబరం

దంతెవాడ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిదంబరం లేఖ అందిన మాట వాస్తవమేనని ప్రధాని కార్యాలయం వర్గాలు చెప్పాయి. అయితే లేఖలోని వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా చిదంబరం మరో లేఖ రాసినట్లు సమాచారం. నిఘా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల, సిఆర్పీఎఫ్ జవాన్లకు సరైన శిక్షణ లేదని వచ్చిన విమర్శల వల్ల దంతెవాడ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే చిదంబరం రాజీనామాను ప్రధాని తిరస్కరించినట్లు సమాచారం.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications