తెలంగాణ రిక్రూట్ మెంట్ లో ఇతర రాష్ట్రాల వారు
పోలీసులపై హర్యానాకు చెందినవారుగా అనుమానిస్తున్నవారు దాడి చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. అనంతరం దాడికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ఉద్యోగాలు ఇస్తామని తీసుకువచ్చిన మాజీ సైనికాధికారి జస్పాల్ను పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు.
Comments
Story first published: Sunday, April 18, 2010, 12:38 [IST]