నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ పగ్గాలు బాలయ్యకివ్వండి: ప్రసన్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
నెల్లూరు: పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఆ స్థానాన్ని బాలకృష్ణకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబును ఏ కమిటీ కూడా విచారించలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. నన్నపనేని రాజకుమారిని ద్విస్వభ్య కమిటీ విచారించడంపై ఆయన ఆ విధంగా అన్నారు.

చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. వాస్తవాలు మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పుడు నన్నపనేని రాజకుమారి విషయంలో ఏం చేస్తారో చూడాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X