భార్య, పిల్లలను హత్య చేసిన వ్యక్తి

Nizamabad
నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం చందాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. చందాపూర్‌ రోడ్డులో కూలీ పని చేసుకునే సాయిలు బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు.

కోపంలో భార్య, ముగ్గురు కొడుకులు, కూతురును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+