నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య, పిల్లలను హత్య చేసిన వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nizamabad
నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం చందాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. చందాపూర్‌ రోడ్డులో కూలీ పని చేసుకునే సాయిలు బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు.

కోపంలో భార్య, ముగ్గురు కొడుకులు, కూతురును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X