వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల, షిరిడీ పూజలు మొబైల్ లో
భక్తిరస భావాలను టెక్నాలజీ ద్వారా ఎంత దూరం ఉన్నా పొందడానికి చేసిన ఈ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భక్తులు లైవ్లో హారతి కార్యక్రమాలను వినొచ్చని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్ - మొబైల్ సర్వీసెస్) శిరీష్ జోషి తెలిపారు. త్వరలో ఈ సేవల్లోకి గోల్డెన్ టెంపుల్, వైష్ణో దేవి, కాశీ విశ్వనాథ్, పూరి జగన్నాథ్, పాట్నా సాహిబ్ గురుద్వారా వంటి క్షేత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ చెబుతోంది.
Comments
Story first published: Thursday, April 22, 2010, 14:05 [IST]