వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లజ్ పత్ నగర్ పేలుడు: ముగ్గురికి మరణశిక్ష
ఈ పేలుడు కేసులో ఆరుగురిని కోర్టు ఈ నెలారంభంలో దోషులుగా గుర్తించింది. వీరంతా కాశ్మీరీ మిలిటెంట్ గ్రూపునకు చెందినవారు. సాక్ష్యాలు లేకపోవడంతో మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
Comments
Story first published: Thursday, April 22, 2010, 17:27 [IST]