తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమల ఆలయంలో వేసవి సెలవుల కారణంగా పెరిగిన రద్దీ క్రమంగా తగ్గుతోంది. గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్ ‌మెంట్ ‌లలో భక్తులు వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వేచివున్నారు. వెంకన్న దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ఇలా ఉండగా తిరుపతి విమానాశ్రయ అభివృద్ధి పనులకు రూ.133 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించడంపై స్ధానికంగా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ సదుపాయాలు ఏర్పడుతాయి. విఐపి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంటుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X