ట్యాంక్ బండ్ పై మానవహారాన్ని అడ్డుకున్న పోలీసులు
గురువారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కంచుకొని తెలంగాణ ఫార్మా అండ్ కెమికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, వివిధ స్వచ్ఛంద సంస్తల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై మానవహారం నిర్వహించేందుకు ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ నాగేశ్వర్, మేచినేని శ్రీనివాస్ రావులను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతో వాళ్లు వాగ్వాదానికి దిగారు. ధరిత్రి దినోత్సవాన్ని ప్రభు త్వమే అ«ధికారికంగా నిర్వహించాలని, అలాంటిది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
Comments
Story first published: Friday, April 23, 2010, 13:28 [IST]