వీడియోలో ఉంది నేను కాదు: రంజిత

రాసలీలలతో పాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని రామనగర జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. మే 12 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. ఆయనను రామనగర జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనను ప్రశ్నించే నిమిత్తం ఇప్పటివరకు సీఐడీ పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. శుక్రవారం ఆయనను రామనగర కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశించారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications