వీడియోలో ఉంది నేను కాదు: రంజిత

రాసలీలలతో పాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని రామనగర జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. మే 12 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. ఆయనను రామనగర జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనను ప్రశ్నించే నిమిత్తం ఇప్పటివరకు సీఐడీ పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. శుక్రవారం ఆయనను రామనగర కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications