చిదంబరం ప్రకటనపై స్పందించను: శ్రీకృష్ణ

తెలంగాణ, సమైక్యాంధ్ర అని కాకుండా తాము ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల పదవ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులతో, 11వ తేదీన మజ్లీస్ నాయకులు, లక్ష్మీ పార్వతితో సమావేశమవుతామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర జెఎసితో కూడా సమావేశమవుతామని ఆయన చెప్పారు. తమకు లక్షా పది వేలకు పైగా నివేదికలు అందాయని, వాటిని భవిష్యత్తు రెఫరెన్స్ కోసం దాచి పెడతామని ఆయన చెప్పారు.
కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప తెలంగాణకు మరో పరిష్కారం లేదని తెలంగాణ మేధావుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం శ్రీకృష్ణ కమిటీ సభ్యులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతుందనే వాదనలో నిజం లేదని వారన్నారు. తెలంగాణ కోసం ఎన్నో నిబంధనలను చేసినా వాటిని ఆంధ్రా పాలకులు తుంగలో తొక్కారని ఆయన అన్నారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications