వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుప్రీంకోర్టులో జయలలితకు చుక్కెదురు
పద్నాలుగేళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న విచారణను నిలిపేయడానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఎస్ ఎస్ నిజ్జార్ లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది. మార్చి 10వ తేదీన కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Comments
Story first published: Tuesday, May 11, 2010, 14:39 [IST]