సినిమా పాటల రారాజు వేటూరి: రోశయ్య

చంద్రబాబు సంతాపం
వేటూరి మృతికి తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ చరిత్రలో, సాహితీ లోకంలో వేటూరికి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన కొనియాడారు. వేటూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
చిరంజీవి దిగ్భ్రాంతి
వేటూరి మరణవార్త విని చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. పాటకు ప్రాణం పోసిన వేటూరి లేని లోటు తీర్చలేనిదని చిరంజీవి పేర్కొన్నారు. వేటూరి మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications