తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారిని దర్శించుకున్న జయలలిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalitha
తిరుపతి: అన్నాడియంకె చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ప్రియసఖి శశికళతో కలిసి ఆమె తిరుపతి వచ్చారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ ఆదికేశవులు నాయుడు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

జయలలిత రాక సందర్భంగా తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జయలలిత ఇటీవలి కాలంలో ఆలయాలను సందర్శించడదంలో మునిగిపోయారు. ఇటీవలే ఆమె శ్రీకాళహస్తి సందర్శించారు. మహాద్వారం గుండా జయలలిత సోమవారం ఆమె తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X