తెలంగాణపై ఇప్పుడే చెప్పలేను: పిఎం

ఐపియల్ వివాదంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించగా, దానిపై పార్లమెంటులో చర్చ జరిగిందని, ఆర్థిక మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. హింసను మానితే జమ్మూ కాశ్మీర్ పై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవినీతిని సహించబోమని, అవినీతికి పాల్పడినవారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చేదంతా నల్లధనమేననే అభిప్రాయం ఉందని, రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై, ఖర్చులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలతో కలిసి నక్సల్స్ సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రాలతో నక్సల్స్ సమస్యపై మాట్లాడుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. తాను బలహీన పడితే ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications