తెలంగాణపై ఇప్పుడే చెప్పలేను: పిఎం

ఐపియల్ వివాదంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించగా, దానిపై పార్లమెంటులో చర్చ జరిగిందని, ఆర్థిక మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. హింసను మానితే జమ్మూ కాశ్మీర్ పై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవినీతిని సహించబోమని, అవినీతికి పాల్పడినవారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చేదంతా నల్లధనమేననే అభిప్రాయం ఉందని, రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై, ఖర్చులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలతో కలిసి నక్సల్స్ సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రాలతో నక్సల్స్ సమస్యపై మాట్లాడుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. తాను బలహీన పడితే ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications