సాధించాల్సింది చాలా ఉంది: పిఎం

ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నంతా కుదిపేసిందని, మన దేశమే త్వరగా కోలుకున్నామని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యమని ఆయన అన్నారు. డిసెంబర్ నాటికి ద్రవ్వోల్బణాన్ని 5 -6 శాతానికి తెస్తామని ఆయన చెప్పారు. 85 శాతం వృద్ధి రేటు సాధించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల పెద్ద సవాల్ గా మారిందని, ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అభివృద్దిపైనే దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. ఆహార భద్రతకు చట్టం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద, కరువు వల్ల ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, మంత్రి రాజా సరిగానే వ్యవహరించారని ఆయన చెప్పారు. దానికి తానే బాధ్యుడ్ని అని ఆయన చెప్పారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications