సాధించాల్సింది చాలా ఉంది: పిఎం

ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నంతా కుదిపేసిందని, మన దేశమే త్వరగా కోలుకున్నామని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యమని ఆయన అన్నారు. డిసెంబర్ నాటికి ద్రవ్వోల్బణాన్ని 5 -6 శాతానికి తెస్తామని ఆయన చెప్పారు. 85 శాతం వృద్ధి రేటు సాధించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల పెద్ద సవాల్ గా మారిందని, ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అభివృద్దిపైనే దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. ఆహార భద్రతకు చట్టం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద, కరువు వల్ల ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, మంత్రి రాజా సరిగానే వ్యవహరించారని ఆయన చెప్పారు. దానికి తానే బాధ్యుడ్ని అని ఆయన చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications