జగన్ పై కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహం: కదలికలపై నిఘా

జగన్కు సోనియా, ప్రణబ్లు ఉద్దేశపూర్వకంగానే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. జగన్ ప్రవర్తనపై వారు నిఘా పెట్టారని, ప్రతి కదలికనూ గమనిస్తున్నారని అంటున్నారు. అతని ప్రవర్తన మారితే తప్ప చేరదీసేది లేదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు సోమవారం రాత్రే అహ్మద్ పటేల్ జగన్ ను హెచ్చరించినట్లు సమాచారం. జగన్ వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications