జగన్ పై కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహం: కదలికలపై నిఘా

జగన్కు సోనియా, ప్రణబ్లు ఉద్దేశపూర్వకంగానే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. జగన్ ప్రవర్తనపై వారు నిఘా పెట్టారని, ప్రతి కదలికనూ గమనిస్తున్నారని అంటున్నారు. అతని ప్రవర్తన మారితే తప్ప చేరదీసేది లేదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు సోమవారం రాత్రే అహ్మద్ పటేల్ జగన్ ను హెచ్చరించినట్లు సమాచారం. జగన్ వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించలేదని అంటున్నారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications