హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహబూబాబాద్ సంఘటన రాజకీయమైంది: వికె దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంఘటన రాజకీయపరమైందని రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తాము క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతామని, తమకు భద్రతాపరమైన సమస్యలు లేవని ఆయన అన్నారు.

ఈ తడవ తాము 12 ప్రజా సంఘాలతో చర్చలు జరిపామని, దాదాపు 500 మందితో మాట్లాడామని ఆయన చెప్పారు. సాగునీరు, విద్యుత్ రంగాలపై నిపుణుల కమిటీ వేసి అధ్యయనం చే్స్తామని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X