ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ మల్లగుల్లాలు

శాసనసభ్యులు శ్రీనివాసులు, లబ్బి వెంకటరెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు జగన్ ను శనివారం కలిసినవారిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కూడా జగన్ ను కలిశారు. మంత్రి, సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ తో చర్చలు జరిపారు. అధిష్టానం అనుమతితోనే జగన్ ఓదార్పు యాత్ర చేపడతారని శ్రీనివాసులు మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాగా, ఓదార్పు యాత్ర వైయస్ జగన్ వ్యక్తిగతమని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానాన్ని జగన్ ఎప్పుడు కూడా ధిక్కరించలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యాత్రపై తాను మాట్లాడేది ఏమీ లేదని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications