ఓదార్పు యాత్ర వైయస్ జగన్ ఇష్టం: సిఎం రోశయ్య

ఒకవేళ జగన్ ఓదార్పు యాత్ర చేస్తే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరి, తదనంతర పరిణామాలను జగన్ ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నట్లు తెలిసింది. జగన్ శ్రీకాకుళం ఓదార్పు యాత్రకు అనుకూలంగా కొందరు మంత్రులు మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి వరంగల్ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర వద్దని తాము చెప్పామని మంత్రులు అన్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలో అటువంటి పరిస్థితి లేదని, అందువల్ల జగన్ ఓదార్పు యాత్రకు అనుమతిస్తే పార్టీ పటిష్టమవుతుందని వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications