రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి: కన్నా లక్ష్మినారాయణ
ప్రస్తుతం పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల రెండు నెలల పాటు పారిశ్రామికంగా అనిశ్చితి నెలకొందని ఆయన చెప్పారు. 2007-10 సంవత్సరాల్లో రూ. 3.49 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మన్నవరం ప్రాజెక్టుకు త్వరలోనే ప్రధాని శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, June 10, 2010, 14:26 [IST]