హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి: కన్నా లక్ష్మినారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanna Lakshminarayana
హైదరాబాద్: రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం ఆగిపోయాయంటూ మీడియాలో వస్తున్న వార్తాకథనాల్లో వాస్తవం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. నిరుటి పెట్టుబడుల విధానం కన్నా మెరుగైన నూతన విధానాన్ని రూపొందిస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ప్రస్తుతం పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల రెండు నెలల పాటు పారిశ్రామికంగా అనిశ్చితి నెలకొందని ఆయన చెప్పారు. 2007-10 సంవత్సరాల్లో రూ. 3.49 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మన్నవరం ప్రాజెక్టుకు త్వరలోనే ప్రధాని శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X