వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో ధరల పెంపు బాధాకరమే: మంత్రి బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెట్రో ధరల పెంపు బాధాకరమైన విషయమేనని పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పనిసరి పరిస్థితిలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ప్రజలపై భారాన్ని తగ్గించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షాల నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X