హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదే: వెంకయ్యనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్‌: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పరిష్కరించాలని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వివాదం తలెత్తడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరే కారణమని ఆయన విమర్శించారు.

రెండు రాష్ట్రాలతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున ఆ రెండు రాష్ట్రాలను సమన్వయపరిచే బాధ్యత ప్రధాని తీసుకోవాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మరింత ముదరకుండా చూడాలని కూడా ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X