బాబ్లీ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదే: వెంకయ్యనాయుడు
రెండు రాష్ట్రాలతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ రెండు రాష్ట్రాలను సమన్వయపరిచే బాధ్యత ప్రధాని తీసుకోవాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మరింత ముదరకుండా చూడాలని కూడా ఆయన అన్నారు.
Story first published: Tuesday, June 29, 2010, 14:34 [IST]