బిజెపి నేత కిషన్ రెడ్డి అరెస్టు, దీక్ష భగ్నం

కిషన్ రెడ్డి దీక్ష ప్రారంభించడానికి ముందే పోలీసులు బిజెపి నేతలతో చర్చలు జరిపారు. దీక్షకు అనుమతి లేదని, విరమించుకోవాలని కోరారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. మధ్యాహ్నం 12:30 గంటలకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కార్యకర్తలు వేదిక ముందు బైఠాయించి వారిని ప్రతిఘటించారు. తమ నాయకుడిని అరెస్టు చేస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తర్వాత నేతల ప్రసంగాలకు లౌడ్స్పీకర్లకు అనుమతి లేదంటూ మైకులు కట్ చేయడంతో భాజపా నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, కాసం వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ నాయకుడు దీక్ష చేపడితే అడ్డుకోవడం తగదని ధ్వజమెత్తడంతో ముఖ్యనేతల ప్రసంగాల వరకు మైక్కు అనుమతిచ్చారు. చివరకు సోమవారం రాత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేసి, దీక్ష భగ్నం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications