ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను: సోంపేట ఘటనపై రోశయ్య

కాగా, సోంపేట ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారని, దాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారని ఆయన అన్నారు. కాల్పుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే మరణించినట్లు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మృతుడి శవంతో ఆందోళనకారులు పోలీసు స్టేషను వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులను వెనక్కి రావాలని పిలిచినట్లు ఆమె చెప్పారు. సంయమనం పాటించాలని పోలీసులను ఆదేశించామని ఆమె చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications