వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిని విడగొడితే బాబ్లీలాంటి సమస్యలే: విశాఖ ప్రజలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాబ్లీ లాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముందు విశాఖపట్నం జిల్లా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని పెందుర్తి మండలం పినగాడిలో శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.రాష్ట్రాన్ని విడగొట్టొదంటూ శ్రీకృష్ణ కమిటీ స్థానికులు కోరారు.

తమ గ్రామంలో 50 శాతం మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని, రాష్ట్రం ముక్కలైతే తాము నష్టపోతామని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అంటే పచ్చని చెట్టును నిట్టనిలువునా చీల్చటమేనని కొందరు స్వాతంత్య్ర సమరయోధులు కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలమంతా ఐకమత్యంగా ఉంటామంటూ కమిటీకి వినతిపత్రాలు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X