ప్రజలు నా వెంటే ఉన్నారు: ఓదార్పులో వైయస్ జగన్

ప్రజల గుండె లబ్ డబ్ అని కొట్టుకోకుండా వైయస్సార్ వైయస్సార్ అని కొట్టుకుంటోందని ఆయన అన్నారు. వైయస్ ఎక్కడికీ వెళ్లిపోలేదని, ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ తనకు పెద్ద కుటుంబాన్ని, ప్రజల గుండెల్లో చోటునిచ్చి, జనం మధ్యనే ఉన్నారని జగన్ అన్నారు. గత 9 నెలలుగా తన వెంట ఎవరు ఉన్నా లేకున్నా ప్రజలు మాత్రం ఉన్నారని ఆయన అన్నారు. అందుకే తాను చిరునవ్వుతో ప్రజల ముందుకు రాగలుగుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications