వైయస్ జగన్ వర్గంపై భగ్గుమన్న కాంగ్రెసు సీనియర్లు

జగన్ వర్గంపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూడా తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి చుట్టు తిరిగి వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నవారే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ ను ముఖ్యమంత్రి రోశయ్యతో, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పోల్చడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ చుట్టు చేరి వందల కోట్లు సంపాదించినవారికి కాంగ్రెసు పార్టీ క్షేమం అవసరం లేకుండా పోయిందని, కాంగ్రెసు పార్టీ వారికి ఇష్టం లేదని ఆయన అన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications