జగన్ కు ఇదే చివరి ఓదార్పు యాత్ర: ఎమ్మెల్యే శంకరరావు

పార్టీ అధిష్ఠానం మాటే పార్టీ శ్రేణులకు వేదవాక్కని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే ప్రజాదరణ ఉన్నవాళ్లు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్గా అంబటి రాంబాబు ఉన్న కాలంలో జరిగిన పనితీరుపై విచారణ జరిపించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications