వైయస్ రాజశేఖర రెడ్డి భూలావాదేవీలపై డిఎల్, జెసి పరోక్ష దాడి

ఎపిఐఐసి కొద్ది మంది జేబు సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. 2004 నుంచి ఎపిఐసిసి లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిఐసిసి వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, పూర్తిగా దివాళా తీసిందని ఆయన అన్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కు అప్పగించిన భూముల విషయంలో ఎపిఐసిసి వాటాను పూర్తిగా తగ్గించేశారని ఆయన అన్నారు. నానక్ రాం గూడాలో పెద్ద యెత్తున భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎపిఐసిసి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంపై గతంలో తమ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూడా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ భూముల వ్యవహారంలో ఎవరెవరు లాభపడ్డారో బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications