టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలకు ఒయు జెఎసి హెచ్చరిక

విద్యార్ధులపై కేసుల ఎత్తివేత తమ చేతుల్లో లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనలో తెలంగాణ వస్తుంది, విద్యార్ధులపై కేసులు ఎత్తివేస్తామని చెప్పిన చిదంబరం ఇప్పుడు మాట మార్చడం సబబు కాదని విద్యార్ధి నాయకులు అన్నారు. మాటపై నిలకడలేని ఈ ప్రభుత్వం మాటలను ఇక ముందు ఎలా నమ్ముతామని వారు ప్రశ్నించారు. చిదంబరం వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక తెలంగాణ రాదుస, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయడం జరగదని స్పష్టమైందన్నారు. ఏమి జరిగినా బయపడేది లేదని, విద్యార్ధులపై కేసులు ఎత్తివేసి, ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు ఉద్యమం చేస్తామని వారు స్పష్టం చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications