వైయస్ జగన్ వెంట 27 మంది ఎమ్మెల్యేలు: గవర్నర్ నివేదిక

రాష్ట్ర విభజనపై కూడా గవర్నర్ తన అభిప్రాయాన్ని నివేదికలో తెలిపినట్లు సమాచారం. రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు నష్టవాటిల్లుతుందని హైదరాబాదులోని స్థానికేతరులు అభద్రతకు గురవుతున్నారని, అందువల్ల హైదరాబాదును కేంద్ర పాలితంగా చేయవచ్చునని ఆయన వివరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications