వైయస్ జగన్ ఆస్తులను హైకమాండ్ తెప్పించుకుంటోంది: పాల్వాయి

ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. కొత్త మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా తెలంగాణ పిసిసి ఏర్పాటు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక పిసిసి అడగడంలో తప్పు లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం హై కమాండ్ దేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications