రవీంద్రనాథ్ రెడ్డి హరిత వద్ద బిజెపి ధర్నా: దాడికి దిగిన హరిత ఉద్యోగులు

బిజెపి కార్యకర్తలు కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించరు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫెర్టిలైజర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు ధర్నా చేస్తున్న బిజెపి కార్యకర్తలపై దాడి చేశారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీడియాను కూడా ప్లాంట్ యజమానులు లోనికి అనుమతించటం లేదు.












Click it and Unblock the Notifications