ఎమార్ పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి: డిఎల్ రవీంద్రారెడ్డి
సిబిఐ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఈ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ కోసం ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతానని ఆయన తెలిపారు. ఎమార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీఐఐసి గంగవరం ఎయిర్ పోర్టు భూముల వ్యవహారంలో 1.60 కోట్లు నష్టపోయిందన్నారు. ఇక్కడ ఎకరాకు 20 లక్షల రూపాయలు పలుకుతుంటే కేవలం 4 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా భూమిని ఎమార్ కు కేటాయించిందన్నారు. సోలిసిటర్ జనరల్, నిపుణుల నివేదిక ఆధారంగా ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Thursday, September 23, 2010, 11:34 [IST]