మన దేశం పరువు పోయింది: కామన్ వెల్త్ పై చంద్రబాబు

తాము ఏం చేసినా అడిగేవారు లేరని ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతా ఏర్పాట్లు కూడా సరిగా లేవని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ఆయుధాలతో లోపలికి వెళ్లినా అడిగే వారు లేరని ఆయన అన్నారు. దేశం ఏమైనా ఫరవాలేదు తమకు డబ్బులు వస్తే చాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మరో వైపు ఉగ్రవాద చర్యలకు అవకాశం ఉందని ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. కెనడా, న్యూజిలాండ్ దేశాలు తమ జట్లను పంపేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications