మన దేశం పరువు పోయింది: కామన్ వెల్త్ పై చంద్రబాబు

తాము ఏం చేసినా అడిగేవారు లేరని ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతా ఏర్పాట్లు కూడా సరిగా లేవని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ఆయుధాలతో లోపలికి వెళ్లినా అడిగే వారు లేరని ఆయన అన్నారు. దేశం ఏమైనా ఫరవాలేదు తమకు డబ్బులు వస్తే చాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మరో వైపు ఉగ్రవాద చర్యలకు అవకాశం ఉందని ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. కెనడా, న్యూజిలాండ్ దేశాలు తమ జట్లను పంపేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications