హైదరాబాద్ లో ప్రాణం తీసిన రూ. 30 వేల వివాదం
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - బాలాపూర్ లో ఉండే పద్మారావు తన సోదరుడు ముత్యాలుకు 2 లక్షల 30 వేల రూపాయలకు అమ్మాడు. రెండు లక్షల రూపాయలు చెల్లించిన ముత్యాలు మిగతా 30 వేల రూపాయలు ఇవ్వడం లేదు. దీంతో పద్మారావు గురువారం ఉదయం టూవీలర్ పై ఉప్పుగుడా వచ్చాడు. ఈ సమయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం చెలరేగి పద్మారావు హత్యకు గురయ్యాడు. అడ్డం వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు.
Comments
Story first published: Thursday, September 23, 2010, 9:47 [IST]