హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో ప్రాణం తీసిన రూ. 30 వేల వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో 30 వేల రూపాయల వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. ఇల్లు అమ్మకం డబ్బు చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం పద్మారావు అనే వ్యక్తిని బలి తీసుకుంది. హైదరాబాదులోని పాతబస్తీలో గల ఉప్పుగుడ నరహరినగర్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - బాలాపూర్ లో ఉండే పద్మారావు తన సోదరుడు ముత్యాలుకు 2 లక్షల 30 వేల రూపాయలకు అమ్మాడు. రెండు లక్షల రూపాయలు చెల్లించిన ముత్యాలు మిగతా 30 వేల రూపాయలు ఇవ్వడం లేదు. దీంతో పద్మారావు గురువారం ఉదయం టూవీలర్ పై ఉప్పుగుడా వచ్చాడు. ఈ సమయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం చెలరేగి పద్మారావు హత్యకు గురయ్యాడు. అడ్డం వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X