దేశం పరువు తీసిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి

జైపాల్ రెడ్డిపై జాతీయ టీవీ చానెళ్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఓ టీవీ చానెల్ జైపాల్ రెడ్డిని ఇండియాస్ మోస్ట్ అన్ వాంటెడ్ గా వ్యాఖ్యానించింది. మరో చానెల్ జైపాల్ రెడ్డి - మ్యాన్ హూ పుట్ ఇండియా టు షేమ్ శీర్షికతో వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జైపాల్ రెడ్డికి ఇప్పటి వరకు మేధావిగా, పార్లమెంటేరియన్ గా, వివాదరహితుడిగా పేరుంది. కామన్ వెల్త్ క్రీడలతో దేశ ప్రతిష్టనే మంట కలిపిన జైపాల్ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితంపై కామన్ వెల్త్ క్రీడల వ్యవహారం ఒక మచ్చగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications